ఫోన్‌ పే సేవలకు యస్‌ బ్యాంకు సెగ
సాక్షి, ముంబై :  ప్రైవేటు రంగ బ్యాంకు  యస్‌ బ్యాంకు సంక్షోభం  డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేను చుట్టుకుంది. ఆర్థిక సంక్షోభం, ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఫోన్‌పే సేవలకు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో  అటు యస్‌ బ్యాంకు ఖాతాదారుల్లోను, ఫోన్‌ పే  యూజర్లలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై ఫో…
తుఫాన్ బోల్తా 8 మందికి గాయాలు.
మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ సమీపంలో jpnce కళాశాల దగ్గర తుఫాను అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో 8 మందికి గాయాలయ్యాయి గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.కర్ణాటక బీజాపూర్ నుండి శ్రీశైలం వెళుతుండగా టైరు పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డవారం…
మసిపూసి మారేడుకాయ చేయడం
మసిపూసి మారేడుకాయ చేయడం ఇదివరకు విన్నాం... ఇప్పుడు చూస్తున్నాం... విజయవాడ నగర శివారు...నిడమానురు నెహ్రు నగర్ లో ఆరు సంవత్సరాల నుండి నడుస్తున్న సి.బి.సి.ఎం.సి. ప్రైమరీ స్కూలుని వార్డు సచివాలయం కోసం కాళీ చేయించిన అధికారులు. చేసేది ఏమి లేక పక్కనే షామిన టెంట్ వేసుకొని ఆరుబయటే పాఠశాల ని నడుపుతున్న ఉపాధ్…
ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వ స్పందన?!
ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల ఖర్చులు ఇలా అనేక సమస్యలు వెంటాడినా కార్మికులు మూకుమ్మడిగా నిలబడి ఉద్యమం చేశారు. ఈ సమ్మెకాలంలో పలువురు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయి.. ఆత్యహత్యలు చేసుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు తమ సమ్మెను విరమణ…
కల్కి ఆశ్రమంలో మళ్లీ ఐటీ కలకలం
, తిరుమతి :  కల్కి ఆశ్రమంలో ఐటీ దాడులు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. వరదయ్యపాలెం, బీఎన్‌ కండ్రిగ మండలాలలో ఉన్న కల్కి ఆశ్రమాలు, కార్యాలయాలలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. క్యాంపస్‌-3లోని ఎమ్‌ బ్లాక్‌లో గల రహస్య లాకర్లపై ఆరా తీశారు. ఏకం మహాల్‌, క్యాంపస్‌ 1,2,3లలో తమిళనాడు నుంచి వచ్చిన నాలుగు ఐటీ బృంద…
సరోగసీ బిల్లుకు వైఎస్సార్‌ సీపీ మద్దతు
, న్యూఢిల్లీ :  సరోగసీ (అద్దె గర్భం) నియంత్రణ బిల్లు, 2019కి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో బుధవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, నియంత్రణ లేమి కారణంగా దేశంలో సరోగసీ ఒక పరిశ్రమలాగా విస్తరిస్తూ  అద్దె గర్భాలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా…